విదేశీలయుపై, వారిని దాచిన వారిపై కేసు
టూరిస్టు వీసాపై ఆరుగురు మలేషియన్లు ఢిల్లీ వచ్చారు. నిజాముద్దీన్ తబ్లీగ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రహస్యంగా హైదరాబాద్ వచ్చి టోలిచౌక్లోని ప్రార్థనా మందిరంలో బస చేశారు. ఉదయం స్థానికులు అందించిన సమాచారంతో ప్రార్థనా మందిరంపై దాడి చేసిన పోలీసులు ఆరుగురు విదేశీయులను, వారిని దాచిన మందిరం నిర్వహకుల…